Thursday, 5 May 2016

లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి

లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి





ఛత్తీస్‌గఢ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌-బలరాంపూర్‌ మధ్య ఈ రోజు తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు లోయలోపడింది. బస్సు గడువా నుంచి రాయ్‌పూర్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.  Read More...........

No comments:

Post a Comment