లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి
ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్-బలరాంపూర్ మధ్య ఈ రోజు తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు లోయలోపడింది. బస్సు గడువా నుంచి రాయ్పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. Read More...........
No comments:
Post a Comment