Friday 29 April 2016

సిద్ధాపూర్ ను సందర్శించిన శ్రీమంతుడి శ్రీమతి..!

సిద్ధాపూర్ ను సందర్శించిన శ్రీమంతుడి శ్రీమతి..!





సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్న ఊళ్లను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సందర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, బుర్రిపాలెం ఊరికి వెళ్లి వచ్చిన ఆమె, ఈ సారి తెలంగాణాలోని సిద్ధాపూర్ ఊరికి చేరుకున్నారు. హేష్ బాబు ఆంధ్రాలో బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణాలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. Read More....

No comments:

Post a Comment