Friday 29 April 2016

నేడు తేలనున్న మమతా బెనర్జీ భవితవ్యం

నేడు తేలనున్న మమతా బెనర్జీ భవితవ్యం.




పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. కోల్ కతా దక్షిణం, 24 పరగణ, హూగ్లీ జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖుల నియోజకవర్గాలున్నాయి.........Read More...




No comments:

Post a Comment