నేడు తేలనున్న మమతా బెనర్జీ భవితవ్యం
నేడు తేలనున్న మమతా బెనర్జీ భవితవ్యం.
పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. కోల్ కతా దక్షిణం, 24 పరగణ, హూగ్లీ జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖుల నియోజకవర్గాలున్నాయి.........Read More...
No comments:
Post a Comment